గాజా లో ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలు యుద్ధ నేరం కిందికి వస్తుందని, అది సామూహిక మారణహోమం లాంటిదని అంతర్జాతీయ సామూహిక మారణహోమ నిపుణుల సంఘం (IAGS) వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా సామూహిక హింసలపై పరిశోధన చేసే...
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే చందంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసును సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అంతర్రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్ర-రాష్ట్ర...
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రత్యేక సందర్శన కార్యక్రమం’ (Special Visits Program – SVP)లో పాల్గొనాల్సిందిగా...
దారుణమైన వరదల్లో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రజలు తమ పాలకులను తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పహెల్గావ్ దాడికి పాల్పడిన తర్వాత భారత్ తీవ్రమైన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ గార్డెన్ లో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆధ్వర్యంలో నారాయణపేట లైన్స్ క్లబ్, హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆస్పత్రి, శ్రీ నేత్రా ఆస్పత్రి సనత్ నగర్...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టుడైన ఒక అధికారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి పవిత్రతను దెబ్బతీశారని గతంలో రేవంత్ రెడ్డి...
ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో 463 మంది వాలంటీర్ టీచర్లకు...
సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పవిత్ర కార్యక్రమాలు, విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు విడుదల చేసిన పర్వదినాలు ఈ విధంగా ఉన్నాయి: సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి...