నిమ్స్ లో ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు నిమ్స్ లో ప్రెస్ క్లబ్ సభ్యులకు...
జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దుచేయడంతో ...
రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు అవుతున్న అల్పాహార భోజనానికి భారీ ఎత్తున విరాళాలు అందాయి. హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి...
మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడైన బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్లు ఉండగానే ఆరోగ్య కారణాల వల్ల బాధ్యతలు...
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించారు. హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో శుక్రవారం నాడు ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న...
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంను పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ దిశగా అధికారులు జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్...
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల చదువులు మరియు పాఠశాల అభివృద్ధి గురించి చర్చించుకోవడానికి మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) ఎంతో ఉపయోగపడుతుందని తాసిల్దార్ దస్తగిరి అన్నారు.రాజంపేట మండలం కొత్త బోయిన పల్లి పీ.ఎం....
ఉత్తరాంధ్ర తలమానికం కానున్న, పారిశ్రామిక హబ్ గా రూపుదిద్దుకోబోతున్న మూడు జిల్లాల అభివృద్ధికి మూలమైన భోగాపురం లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ను వచ్చే నెల 1వ తేదీన ప్రధాని మోడీ...
ప్రజా సొమ్ముతో నిర్మించబడిన ఏపీఎస్ఆర్టీసీ సంస్థను దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రమాదకర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఐ నేత అశోక్ విమర్శించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం ద్వారా...
నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు....