ఎయిర్ ఇండియా కంపెనీ కొత్త లోగోను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇది ఎయిర్లైన్ కొత్త ఐడెంటిటీ, రీబ్రాండింగ్లో భాగమని అన్నారు. ఎయిర్...
ఎయిర్ ఇండియా-ఎయిర్బస్ భాగస్వామ్య ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎయిర్బస్తో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకున్నామని చెప్పారు. ఎయిర్బస్...
ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మైకంలో ఒక వృద్ధురాలిపై నవంబర్ 26న ఒక వ్యక్తి...
అమెరికా కు వెళ్లే ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలు: ఢిల్లీ-న్యూయార్క్, న్యూయార్క్-ఢిల్లీ, ఢిల్లీ-చికాగో, చికాగో-ఢిల్లీ, ఢిల్లీ- శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ ఫ్రాన్సిస్కో-ఢిల్లీ, ఢిల్లీ-నెవార్క్ మరియు...
బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని...
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం...
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్- ఫ్లైట్ నెం. AI 107 నేడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుండి చికాగోకు 226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది....