Tag : #MiddleEastConflict

ప్రపంచంహోమ్

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

Satyam News
చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై...
ప్రపంచంహోమ్

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలను అనవసరంగా ఆలస్యం చేస్తోందని,...
ముఖ్యంశాలుహోమ్

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల సందర్భంగా ఇరాన్ ఒక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనలో ఏమి ఉన్నదంటే…. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల మొదటి రోజున మీనాబ్...
ప్రత్యేకంహోమ్

భారీ క్షిపణి దాడులు చేసిన IRGC

Satyam News
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్ తాజాగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’లో భాగంగా 95వ విడత క్షిపణి దాడులను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా అధికారికంగా విడుదల...
ప్రత్యేకంహోమ్

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ సైన్యం (IDF) జరిపిన మెరుపు దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ హంజా ఇబ్రహీం రకీన్ మరణించారు. హిజ్బుల్లాలోని అత్యంత వ్యూహాత్మక విభాగమైన ‘యూనిట్ 1800’కు...
ప్రపంచంహోమ్

సాయుధ హిజ్బుల్లా ఉగ్రవాదుల పై ఇజ్రాయెల్ భీకర దాడి

Satyam News
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), హిజ్బుల్లా ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, దక్షిణ లెబనాన్‌లోని ఒక భవనంలో నక్కి ఉన్న సాయుధ హిజ్బుల్లా ఉగ్రవాదులను...
ప్రత్యేకంహోమ్

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన ఫోన్ సంభాషణ ఫలప్రదంగా సాగిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. మంగళవారం ఈ ఇద్దరు నేతలు మధ్య జరిగిన చర్చల్లో పశ్చిమ ఆసియా...
ప్రత్యేకంహోమ్

తెగబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

Satyam News
ఒక వైపు చర్చలు అంటూ ప్రపంచాన్ని అమెరికా భ్రమ పెడుతున్న వేళ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, ఇరాన్ పై...
కృష్ణహోమ్

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం...
హైదరాబాద్హోమ్

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...