శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. భద్రాచలం శివాలయంలో శత జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు కాపా...
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది.రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నది.,53 అడుగులకు చేరగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతో పాటు పొంగుతున్న వాగులు...
భద్రాచలం గోదావరి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద చేరేవరకు...
వరద క్రమేపీ తగ్గుముఖం పడుతున్నందున అంటు వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య, వైద్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల పేరుకుపోయిన...
భద్రాచలం వద్ద గోదావరి వరద శుక్రవారం ఉదయం 7 గంటలకు 43.90 అడుగులున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 71 వేల 134 క్యూసెక్కుల నీటిని దిగువకు...
భద్రాచలం వద్ద గోదావరి వరద 43.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 36 వేల 996 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు...
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి నదులతోపాటు తాలిపేరు ప్రాజెక్టు నుండి వరదనీరు భారీగా గోదావరికి వచ్చి చేరుతుంది. దాంతో భద్రాచలం వద్ద గోదావరి 36 అడుగులకు చేరి ఉధృతంగా...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 13 అడుగులు ఉన్న గోదావరి ప్రస్తుతం 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి ఎగువన ఉన్న...
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. దీంతో భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరింది. గోదావరి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా సింగరేణి జీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎగువన...