తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. లేఖ...
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల కోసం పార్టీ నిర్వహించిన ఒక రహస్య సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 300...
డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ క ల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ అదనపు...
కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. గత కొన్నేళ్లుగా భారత్ పొరుగునున్న నేపాల్లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన...
గత రెండున్నరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘మన ఊరు–మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ పార్టీ నేత టీ.హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి...
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. తమ నివాస ప్రాంతాలను వక్ఫ్ బోర్డు జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ వివిధ కాలనీల వాసులు భారీ...
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన మావోయిస్టు సాయుధ పోరాట ప్రస్థానం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మరియు మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి...
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం అన్యాయమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ...
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా...