విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఎంతో శక్తిమంతుడు. ఆయనకు ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన రాజశ్యామల యాగం చేస్తున్నందున ఆంధ్రపదేశ్ రాష్ట్రం అప్పులు లేకుండా ఎంతో సుభీక్షంగా ఉంది. ఆయన...
గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ పనుల్లో అంతర్భాగమైన 6,7 ప్యాకేజీలు సత్వర పూర్తి కై దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు ఈ నెల 22న రైల్వేకోడూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తలపెట్టిన...
భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిపిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా వెట్టిచాకిరీ విముక్తి జరగడమే కాకుండా లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందని...
ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయని, కరోనా రోగులకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని...