పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎమ్మార్వో కి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా విభాగ్ మహిళా...
ఎబివిపి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జులా నర్సయ్య సార్ మరణం సమాజానికి తీరని లోటని ఎబివిపి పూర్వ సీనియర్ నాయకులు గండ్ర కోట కుమార్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై గణేష్...
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ ఒగ్గు కార్తీక్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ.సీ.ఐ.ఎల్ శాఖ ఆధ్వర్యంలో ...
తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థుల ను ఏకత్రాటిపైకి తీసుకొచ్చి…ఉద్యమాలకు నిలయమైన ఓయూలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియ చెప్పిన ఉద్యమనేత నారాయణ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి...
ఏపీలోని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) మహా సభలు జరిగాయి. రెండో రోజు చివరి రోజు సభకు ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య...
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నేడు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల లో ఝాన్సీ లక్ష్మీబాయి 192 వ జయంతి(స్త్రీ శక్తి దివస్) కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆమె చిత్రపటానికి...
విద్యార్ధుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం దారుణమని బిచ్కుంద ఏబీవీపీ నాయకులు అన్నారు. విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జీ నిరసనగా...