చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి జరిగిన సంఘటనలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రావణాసురుడుగా చంద్రబాబు అభివర్ణించడం వల్లే వైసీపీ నేతలు నిరసన...