దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే భారత రాజధాని ఢిల్లీని ఇక నుంచి “ఇంద్రప్రస్థ”గా పిలవాల్సి వస్తుంది. ఢిల్లీ పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం...
వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే...