గడిచిన ఆరేండ్లలో (2016-22) అత్యధిక విరాళాలు సాధించిన ప్రాంతీయ పార్టీల్లో బిజూ జనతాదళ్ మొదటి స్థానంలో నిలవగా… బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంది. దేశంలోని అన్ని (ఏడు నేషనల్, 24 రీజినల్) పార్టీలతో...
చదువుతో పాటు సమాజ సేవ వారి బాధ్యతగా భావించారు. పేద విద్యార్థుల బడికి దాతలుగా మారి 700 మంది పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకులు ఆయ్యారు. వారి ప్యాకెట్ మనీ పదిలంగా దాచి, ప్రభుత్వ బడికి...
కరోనా వల్ల నిరుపేదలు, అనాథలు పడుతున్న ఇబ్బందులను టీవీల్లో చూశారు. వారికి సాయం చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా కొన్నేళ్లుగా దాచుకున్న పాకెట్ మనీ 5000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ కు అందజేశారు....