అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల మేర పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత దేశంలో...
గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య ఇంధన మౌలిక వసతులపై దాడులు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై...