ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ నుంచి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డి....
ప్రపంచ దిగ్గజ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో...
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోడీపై లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు మంగళవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన తీర్పు వెలువరించింది....
రిజర్వు బ్యాంకు తన వద్దనున్న బంగారం నిల్వలను అమ్మేసిందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు 12 బిలియన్ డాలర్ల విలువైన...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ స్విగ్గీ మరోసారి తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం వినియోగదారులపై విధిస్తున్న రూ.14.99 ఫీజుకు అదనంగా రూ.2.59 పెంచుతూ, మొత్తం ప్లాట్ఫామ్ ఫీజును రూ.17.58కు తీసుకెళ్లింది....
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, శుక్రవారం ప్రీమియం (హై గ్రేడ్) పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచారు. అలాగే పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధరను...
గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య ఇంధన మౌలిక వసతులపై దాడులు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై...
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ఇదేదో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వరం అనుకునేరు…. కాదు… కాదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్...
హెరిటేజ్ ఫుడ్స్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు...