ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క రోజులో 25 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రాత్రంతా పేలుళ్లు చోటుచేసుకోగా, యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరిన శబ్దాలు గంటల పాటు వినిపించాయి....
ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఇరాన్ తన గల్ఫ్ అరబ్ పొరుగు దేశాల ఇంధన కేంద్రాలపై దాడులను తీవ్రతరం...
గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య ఇంధన మౌలిక వసతులపై దాడులు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై...
ఎంతకూ తన పోరాటం ఆపని ఇరాన్ తాజాగా అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన సంఘటన సంచలనం కలిగిస్తున్నది. ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఒక సైనిక ఇంధన సరఫరా...
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఒక ప్రకటన చేస్తూ యుద్ధం పట్ల...
ఇరాన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్లోని ఒక చమురు నిల్వ కేంద్రంపై భారీ అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతాన్యహూ ఈ వారం కొనసాగుతున్న ఈ...
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన...
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi...
అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై ప్రాణాంతక దాడులు ప్రారంభించాయి. శనివారం మధ్యాహ్న సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేసింది. నగరం నడిబొడ్డున భారీ పొగ మేఘాలు ఎగసిపడుతున్నట్లు సమాచారం....