దేశంలో జర్నలిజాన్ని కాపాడాలనే నినాదంతో ( సేవ్ జర్నలిజం ) పేరుతో దేశవ్యాప్తంగా మార్చి 23న,వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ నిర్ణయించింది. శనివారం ఉదయం చండీఘడ్ కిసాన్ భవన్...
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని టి యు డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి, ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో యూనియన్ సమావేశం...
అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30 వ తేదీ ఉదయం 11...