రాజస్థాన్ కేపిటల్ సిటీ జైపూర్లో శుక్రవారం వేకువ జామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్క సారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్ స్కేల్ పై...
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు....