మహిళల వివాహ వయస్సును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అయితే ఇది కొందరికి బాధ కలిగించిందని ప్రధాని మోడీ అన్నారు. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం...
దేశంలో మొట్ట మొదటి ట్రాన్స్వుమెన్ జర్నలిస్ట్ హైదీ సాదియా పెళ్లి చేసుకున్నది. కేరళలోని ఎర్నాకులంలో ఇవాళ ఆమె ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో అత్తర్వ్ మోహన్ను వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్రం రూపొందిన ప్రత్యేక వివాహ...