ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును యువనేత నారా లోకేష్ సందర్శించారు. పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేష్ ఆసియాలో...
ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను,...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర త్వరలో అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమీక్షా...
వైసీపీవారు 20 మంది రాళ్లు తీసుకొని దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు పెట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పై కేసు ఏమిటి అనుకుంటున్నారా? ఆయన ఒక్కడి పైనే కాదు....
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర లో పాల్గొని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహన కార్యదర్శి పొనుగోటి శ్రీనివాసరావు సంఘీ భావం తెలియ చేశారు. యువత, రైతు సమస్యలపై యువ గొంతుకై, మహిళా సమస్యలపై...
400 రోజులు,4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు బందోబస్తు అడిగితే మీరే చేసుకోవాలని చెప్పిన దిక్కు మాలింది..ఈ జగన్ ప్రభుత్వమని. విజయనగరం లో...
ఈ రోజు కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ”యువగళం” పాదయాత్రలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.ముందుగా...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే వైసీపీ మూకలు తమ ప్రతాపం చూపించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుండగా అక్కడ...