పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే...
ప్రజల ప్రాణాల పరిరక్షణలో ఎప్పుడూ ముందుండే 2టౌన్ పోలీసుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులోని ఓ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని...