26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

#Crime

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే గొడ్డలితో కుడికాలు మనికట్టు వద్ద నరికాడు.

తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని స్థానికులు తొలుత సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News

మరో పెద్ద తప్పు చేస్తున్న కేసీఆర్

Satyam News

బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Satyam News

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

Leave a Comment