త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం...
మార్పు కోసమే ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేశానని కేఏ పాల్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ,ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా...
ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే వున్నారని ఎంఎల్సి కవిత అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా...
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలో 24 వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించనున్నట్లు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజు ఆయన ఆలయంను...
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో గల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం చేతులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇందిరాగాంధీ చేతులు పూర్తిగా తీసివేసి కాళ్ళ వద్ద పెట్టారు. అంతే కాకుండా...