చైనా పౌరుల రక్షణకు నో చెప్పిన పాక్ ప్రభుత్వం
చైనా పౌరులందరికీ భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ ప్రావిన్స్ పంజాబ్ ప్రభుత్వం నిరాకరించింది. దేశంలో ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పంజాబ్ ప్రభుత్వం చైనా పౌరులను కోరింది. పెషావర్ నగరంలోని పోలీస్...