మూడేళ్ళ క్రితం జరిగిన ఘటనను మర్చిపోయినట్టేనా…? మూడేళ్ళ క్రితం పురాతన కొండైన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపం బోడికొండ పై ఉన్న అతిపురాతన రాముని విగ్రహం తల తీసిన ఉదంతం తో ఆ కొండ...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం లో భద్రాచలం లో…ఏపీలో రామతీర్ధంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ మేరకు విజయనగరం జిల్లాలో రామతీర్ధం లో కల్యాణ మండపంలో...
వైకుంఠ ఏకాదశి సందర్బంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా “గిరిప్రదక్షిణ” వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుండి సీతారాముల విగ్రహాలను మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పల్లకిలో గిరిప్రదక్షిణలో...
పాల సముద్రంలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్న సమయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా.. ఆ శ్రీ మహా విష్ణువు ను దర్శించుకోవడమే….ముక్కోటి ఏకాదశి.. దానినే ఉత్తర ద్వార దర్శనం అని పురణా...
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం ఈఓ,సిబ్బంది…! కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో అందునా మోడీ కేబినెట్ లో ముఖ్యమైన శాఖ ను చూసే డా మన్ సుఖ్ మాండవీయ…ఢిల్లీ నుంచీ గల్లి అదీ ఉత్తరాంధ్రలోనే...
విజయనగరం జిల్లా రామతీర్ధం నీలాచలంకొండపై గత ఏడాది డిసెంబర్ లో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ… కేవలం నాలుగు నెలల కాలంలో మొత్తం ఆలయాన్ని పూర్తి చేశామని… ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంంత్రి...
శ్రీరామనవమి ఏర్పాట్లను ముందుగానే సమీక్షించిన కలెక్టర్…! ఉత్తరాంధ్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రామతీర్ధంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి...
మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని విజయనగరం జిల్లా లోని రామతీర్దం కోదండ రామాలయంతో పాటు శివాలయాన్ని దర్శించిన ఎస్పీ…గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు. అలాగే శివరాత్రి సందర్బంగా రామతీర్దంలో శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తును దగ్గరుండీ...