ఆధ్యాత్మికంహోమ్

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి జిల్లా ఇంచార్జ్ ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్. ఆర్ ఐ మంత్రి కొండపల్లి, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరుకానున్నారు. భక్తుల సందర్శనార్ధం తొక్కిసలాట జరగకుండా ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ లు ఒక ప్లటూన్ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

    #Ramateerdham2Sriramanavami celebrations at Ramateerdham

Related posts

చిమ్మ చీకట్లో ఐజ ప్రభుత్వ ఆసుపత్రి

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

Satyam News

Leave a Comment