ఆధ్యాత్మికంహోమ్

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి జిల్లా ఇంచార్జ్ ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్. ఆర్ ఐ మంత్రి కొండపల్లి, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరుకానున్నారు. భక్తుల సందర్శనార్ధం తొక్కిసలాట జరగకుండా ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ లు ఒక ప్లటూన్ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

    #Ramateerdham2Sriramanavami celebrations at Ramateerdham

Related posts

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

ఆందోళన వద్దు వంటగ్యాస్ అందిస్తాం

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News

Leave a Comment