28.7 C
Hyderabad
April 27, 2024 04: 11 AM

Tag : RSS

Slider ముఖ్యంశాలు

అయోధ్యలో రామ విగ్రహ స్థాపన రోజు ఇంట్లో దీపాలు వెలిగించాలి

Satyam NEWS
ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగి దాదాపు 95 ఏళ్లు పూర్తయినా నేటికి సంఘ్ లక్షల శాఖలతో దేశ సమగ్రత, హిందూ వైభవానికై ఫలాఫేక్ష ఆశించకుండా పని చేస్తోందని ఆర్ఎస్ ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్...
Slider విజయనగరం

విజయనగరం తిలక్ ప్రభాత్ శాఖలో గురుపూజోత్సవం

Satyam NEWS
ఎవ్వరికైనా..ఏ పనికైనా .అసలు ఏ విద్యకైన…మూలం గురువు. “గురవే సర్వలోకానాం..భిషజే భవరోగినాం..నిధయే సర్వవిద్యానం..శ్రీ దక్షిణా మూర్తయే నమః”..సద్గురు శ్రీ స్వామి దక్షిణామూర్తి స్తోత్రం లో నిది అది.గురువే సర్వం..గురువే మూలం..గురువు ను మించిన దైవం...
Slider ప్రత్యేకం

హిందూ సమాజాన్ని మేల్కొపేది ఆర్.ఎస్.ఎస్

Satyam NEWS
సమాజంలో సనాతన ,భారతీయ, వైదిక సంస్కృతి ని ఫరిడలింపజేసేదే…రాష్ట్రీయ స్వయం సేవక్ పని…ఈ ఉత్సవంతో తాను తెలుసుకున్నానని విజయనగరం జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి బాలాజీ పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఎస్…నిర్వహించే గురుపూజ ఉత్సవం సందర్భంగా విజయనగరం...
Slider ప్రత్యేకం

ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీ ప్రజలకు సమాధానం చెప్పాలి

Satyam NEWS
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆరెస్సెస్‌తో జమాతే ఇస్లామీ హింద్‌ (జేఐహెచ్‌) సమావేశాన్ని సీపీఎం  ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తప్పుబట్టారు. మైనారిటీల తరఫున ప్రాతినిథ్యం వహించే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ఆయన...
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టుపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు సరికాదు

Satyam NEWS
సుప్రీంకోర్టు పై ఆర్.ఎస్.ఎస్ పత్రిక చేసిన వ్యాఖ్యలు వాంఛనీయం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ మూల స్తంబాలలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైంది. సుప్రీంకోర్టు...
Slider జాతీయం

బ్రాహ్మణులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

Bhavani
కుల వ్యవస్థపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన సంచలనం కలిగిస్తున్నాయి. ఆదివారం ముంబైలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఒక...
Slider జాతీయం

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి

Bhavani
దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు....
Slider ప్రత్యేకం

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన భారత్ ముక్తిమోర్చా

Satyam NEWS
ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవడం లేదని ఆరోపిస్తూ భారత్ ముక్తి మోర్చా నాయకులు నేడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితి నెలకొంది....
Slider ముఖ్యంశాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవ ర్యాలీ

Satyam NEWS
విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథ సంచలన్ ఆదివారం ఉప్పల్ లో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ ఉప్పల్ బాగ్ , బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి...
Slider ప్రత్యేకం

నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల ప్రారంభం

Satyam NEWS
భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను యావత్ ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరుపుకున్నామని ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు అన్నారు. దేశానికి ఆగష్టు 15, 1947 న స్వతంత్రం వచినప్పటికిని, నైజాం పాలిత...