మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్పై నవంబర్ 28వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 21న తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల ముందస్తు విడుదలకు న్యాయస్థానం అంగీకరించింది. దోషులు నళిని సహా ఆరుగురిని విడుదల చేయాలని...
జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న లఖీంపూర్ ఖేరిలో రైతులపై హత్యాకాండ కేసును సర్వోన్నత న్యాయం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లఖీంపూర్...