శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 191 అడుగుల ఎత్తైన శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఎగురవేశారు. దీంతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా...
