అయోధ్య రామ మందిర నిర్వహణను మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది...
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు రాజకీయ మలుపు తీసుకున్నది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలన్న విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీరాముడి ఆదర్శాలను అనుసరిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. భారతీయ జనతా పార్టీ రావణుడి మార్గంలో నడుస్తోందని...
అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం ఆరోపణల కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 150 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు,...
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 191 అడుగుల ఎత్తైన శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఎగురవేశారు. దీంతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా...