ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని...
