Tag : #NaraLokesh

విశాఖపట్నంహోమ్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్….. మళ్లీ భూమిపూజపై క్లారిటీ.!

Satyam News
ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన...
ప్రత్యేకంహోమ్

విశాఖ స్మార్ట్ మొబిలిటీకి మాస్కోతో కీలక ఒప్పందం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ అర్బన్ మొబిలిటీ దిశగా కీలక ముందడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రష్యా రాజధాని మాస్కో నగర ప్రభుత్వంతో స్మార్ట్ మొబిలిటీ, సమగ్ర పట్టణ రవాణా అభివృద్ధికి సంబంధించి...
గుంటూరుహోమ్

అమరావతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్సిటీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్‌గా అవతరించే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిష్ఠాత్మక ది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా – (UWA), అమరావతిలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ కీ...
విశాఖపట్నంహోమ్

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతూ వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ నేత, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు...
సంపాదకీయంహోమ్

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, ఈ ఎయిర్‌పోర్టుతో పాటు రూపుదిద్దుకుంటున్న ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుసిటీ ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. కేవలం విమానాలు ల్యాండ్ అవ్వడమే కాదు,...
కృష్ణహోమ్

67.47 లక్షల మందికి లబ్ధి…. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధులను ఖాతాల్లో జమ చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్...
సంపాదకీయంహోమ్

అమ్మ ఒడి vs తల్లికి వందనం.. ఏ స్కీమ్‌తో ఎక్కువ లాభం?

Satyam News
పేద విద్యార్ధులకు చదువులు భారం కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ ద్వారా .. చదువుకొనే విద్యార్ధుల...
విజయనగరంహోమ్

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు...
కృష్ణహోమ్

వియత్నాం పడవ ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Satyam News
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో...
సంపాదకీయంహోమ్

Lokesh Magic: కార్పొరేట్‌ను తలదన్నే ప్రభుత్వ స్కూల్స్!

Satyam News
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి   నారా లోకేష్ తెచ్చిన 100 డేస్ యాక్షన్ ప్లాన్, పారదర్శకమైన  టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ ఉపాధ్యాయులలో సరికొత్త నమ్మకాన్ని నింపాయి....