మేకను బలితీసుకున్న పులి…ఆనవాళ్లను పరిశీలిస్తున్న అటవీశాఖ
విజయనగరం ,పార్వతీ పురం రెండు జిల్లాల్లో గడచిన కొద్ది నెలల నుంచీ రెండు పులులు తిరుగుతున్నాయంటూ వార్తలు గుప్పుమనటం…అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవటం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా… ఆ వార్తలను నిజం...