సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో రెండింటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆనాడు ముఖ్యంగా పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు చాతుర్మాస్య వ్రత దీక్ష చేపడతారు. దానిని శయన...
వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు....