టర్కీ, సిరియాలో భూకంపం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 4,500కు పైగా మరణించినట్లు సమాచారం అందుతున్నది. ఒక్క టర్కీలోనే 3వేలకు పైగా చనిపోగా సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు....
భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి గాంబియాలో 60 మంది చిన్నారులు మరణించిన సంఘటన మరువక ముందే ఉజ్బెకిస్థాన్లో అదే విధంగా 18 మంది చిన్నారులు మృతి చెందారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో...
గాంబియాలో చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ఆం దోళన వ్యక్తం చేశారు. భారత్లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్లతో ఈ చిన్నారులందరూ మరణించడం తీవ్రమైన...
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన డీకాంగెస్టెంట్ మరియు దగ్గు సిరప్ తాగి పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సిరప్లను...
కరోనా తర్వాత చైనా ఈ ప్రపంచానికి మరో వైరస్ ను అంటించింది. అది మంకీపాక్స్. ఈ వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతున్న ఇన్ఫెక్షన్ ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా విస్తరిస్తోంది. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ మొదటి...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) అధినేత టెడ్రోస్ అథనామ్ గుజరాత్ కు వచ్చారు. తన ఉపన్యాస ప్రారంభంలో గుజరాతీలో పలకరించి అందరినీ పలవరింపజేశారు. ప్రధాని నరేంద్రమోదీ చప్పట్లు చరచి,నవ్వులు...
కోవిడ్ తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) మరోమారు హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వారంలో మరణాల సంఖ్య 40శాతనికి పైగా పెరిగిందని వెల్లడించింది.భారత్...
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు రక్షణ కోసం బూస్టర్ డోస్లను ప్రిఫర్ చేస్తున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్ డోస్ల...
భారత సాయుధ త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హఠాన్మరణం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఆయన ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు నీలగిరి కొండల్లోని...
ఐరోపా ఇంకా కరోనా పట్టులో ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ శీతాకాలంలో ఇక్కడ మరణించే వారి సంఖ్య 22 లక్షలు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసుల...