భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న...
డచ్కు చెందిన విలాసవంతమైన సముద్ర నౌక ఎంవీ హోండియస్లో హాంటా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ నౌకలో ఇప్పటివరకు ఐదు హాంటా వైరస్ కేసులు నిర్ధారణ కాగా, ముగ్గురు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా...
ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్పై దాడి జరిగిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యాజమాన్యంలో ఉన్న సేఫ్ సీ అనే ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు...