మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బిజెపి శ్రేణులు షాక్కు గురయ్యాయి. స్థానిక సమాచారం ప్రకారం,...
మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇది: శ్రీయుత...
మధిర లో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారు సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా...
NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ...
హైదరాబాద్ పాతనగరంలోని ఫలక్నుమా వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 3వ తేదీ, శుక్రవారం నాడు వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. సుమారు360 మీటర్ల పొడవు గల ఈ వంతెన నిర్మాణానికి రూ. 52 కోట్లు...
హైదరాబాద్లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు....
హైదరాబాద్ అంబర్పేట్లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక...
నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరధ్ మరోసారి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చర్లపల్లి జైలులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే సమయంలో ఖైదీ భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై...
మదనాపూర్ సమీపంలోని సరళాసాగర్ జలాశయం వరద ప్రవాహాలతో ఉధృతంగా ఉప్పొంగుతోంది. జలాశయం వద్ద ఒక వుడ్ సైఫన్, ఒక ప్రైమరీ సైఫన్ ఆటోమేటిక్గా తెరుచుకోవడంతో భారీగా నీరు విడుదల అవుతోంది. దీంతో కాజ్వే బ్రిడ్జ్...