ప్రకాశంహోమ్

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గోపిరెడ్డి కాశిరెడ్డి (65) ని ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఇదేమిటి అని ప్రశ్నించిన కాశిరెడ్డిని ఇద్దరూ యువకులు ఇష్టానుసారంగా కొట్టి గాయపరిచారు.

తీవ్రంగా గాయపడ్డ కాశిరెడ్డిని గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతూ కాశిరెడ్డి మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News

మంగళగిరి అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది

Satyam News

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ కామెంట్ పై చంద్రబాబు చర్చ?

Satyam News

“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా?

Satyam News

Leave a Comment