రాష్ట్రంలో యూరియా కొరత పేరిట రాద్ధాంతం చేస్తున్న వైకాపా గుట్టు మరోసారి రట్టు అయింది. అసత్య ప్రచారంలో అడ్డంగా దొరికిపోయిన వినుకొండ నియోజకవర్గం ఈపూరు వైకాపా నేతలు రైతులందరి ముందు అభాసుపాలయ్యారు. కావాలనే ప్లాన్...
మేనమామపై యుద్ధానికి మేనల్లుడు వస్తున్నాడా? నేడు జరిగిన పరిణామాలు చూస్తుంటే మేనమామ జగన్ రెడ్డిపై యుద్ధానికి మేనల్లుడు రాజారెడ్డి సిద్ధం అవుతున్నట్లే అర్ధం అవుతున్నది. పిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కుమారుడు వై...
మహ్మద్ ప్రవక్త చంద్రుడిని చీల్చుకుంటూ పుట్టాడన్న నమ్మకం తో విజయనగరం లో రాత్రి చంద్రగ్రహణం రోజు ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మిలాద్ నబీ సందర్బంగా అంటూ యావత్ ముస్లింలు గ్రహణం రోజు చంద్రుడి ఆకారం...
ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది. జగన్కు ఆ నగదు ఎలా చేరిందనే విషయాన్ని సిట్ బయటపెట్టింది. జగన్ ఆర్థిక...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెవులు దద్దరిల్లేలా, తాడేపల్లి ప్యాలెస్లో జయహో విజయవాడ నినాదాలు మార్మోగేలా చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి ఉరితాడు వేలాడేలా...
తల్లి మీదే కేసు వేసి కోర్టుకి లాగిన జగన్ నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలం?… కనీసం ఐప్యాక్ చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన విలువ కూడా తన తల్లి విజయమ్మకి జగన్ ఇవ్వలేదు. భర్త...
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం...
ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో 463 మంది వాలంటీర్ టీచర్లకు...
వైసీపీ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. తాజాగా శ్రీశైలంపై రాజకీయ రగడ ప్రారంభించింది. శ్రీశైలం ఆలయం తమకే కావాలని ప్రకాశం జిల్లా వైసిపి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. శ్రీశైలం దేవస్థానం మొత్తాన్ని...
రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (డి డి ఓ) డివిజనల్ డవలప్మెంట్ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతి కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆదేశాలు అధికారికంగా...