ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్...
రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం కూడా ఓర్వలేక గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని టీడీపీ...
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శవ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన వైసీపీ కుట్ర విశాఖ సాక్షిగా మరోసారి...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారిక ఫేస్బుక్ పేజీని సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ బ్లాక్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చెందిన ఈ ముఖ్యమైన...
తిరుపతి తిరుమల కొండపై బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు, తర్వాత ఇబ్బందులు వచ్చాయని భక్తులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 18వ కంపార్ట్ మెంట్ లో పోలీస్ చెకింగ్ తర్వాత...
ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్గాటించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి నాయకత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన ఆయన, విశాఖపట్నంలోని...
విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని...
పుష్కర కాలం మోడీ పాలనలో ఎక్కడ అచ్చే దినాల్లేవని అన్నీ సచ్చే దినాలేనని సీపీఐ రాష్ట్ర నేత బుగత అశోక్ ఆరోపించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా విజయనగరం చారిత్రక గంటస్థంభం వద్ద...
రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని పల్నాడు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రమైన అమరావతిలో బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ...