30.7 C
Hyderabad
April 29, 2024 06: 18 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీ ప్రజలకు సమాధానం చెప్పాలి

Satyam NEWS
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆరెస్సెస్‌తో జమాతే ఇస్లామీ హింద్‌ (జేఐహెచ్‌) సమావేశాన్ని సీపీఎం  ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తప్పుబట్టారు. మైనారిటీల తరఫున ప్రాతినిథ్యం వహించే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ఆయన...
Slider ప్రత్యేకం

వందేభారత్ కు ఖమ్మం జిల్లా ప్రజల నుండి  విశేష స్పందన

Satyam NEWS
భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు – వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును 15   జనవరి  సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య  ప్రవేశపెట్టారు . ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల...
Slider ప్రత్యేకం

అనపర్తి అరాచకంతో జగన్ ప్రభుత్వానికి చరమగీతం

Satyam NEWS
అనపర్తి అరాచక  ఘటనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టేనని  సుస్పష్టమైందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘు రామకృష్ణంరాజు తెలిపారు. మొన్నటి వరకు తమ పార్టీ పాతిక సీట్లలో ...
Slider ప్రత్యేకం

ఎమ్మెల్సీ ఎర చూపి టీడీపీ నేతలకు గాలం

Satyam NEWS
రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతున్న తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న నాయకులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు పథకం...
Slider ప్రత్యేకం

వాయిస్ అఫ్ హైదరాబాద్ పోస్టర్ విడుదల

Satyam NEWS
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( సిబిఐటి) లో చైతన్య స్పందన క్లబ్, చైతన్య గీతి క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యకలాపాల నిమిత్తం నిధులను సేకరించాలని నిర్ణయించారు. నిధుల సేకరణ  కోసం...
Slider ప్రత్యేకం

రానున్న ఎన్నికల్లో వైకాపా 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమే

Bhavani
రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. మనకు మనమే సింహాలమని,...
Slider ప్రత్యేకం

ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు ఎందుకు?

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను...
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టుపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు సరికాదు

Satyam NEWS
సుప్రీంకోర్టు పై ఆర్.ఎస్.ఎస్ పత్రిక చేసిన వ్యాఖ్యలు వాంఛనీయం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ మూల స్తంబాలలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైంది. సుప్రీంకోర్టు...
Slider ప్రత్యేకం

ఆర్టీసీ అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

Bhavani
ఇటీవల 2023-24 బడ్జెట్లో టిఎస్ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన సందర్భంగా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి...
Slider ప్రత్యేకం

100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం తెలంగాణ పై విమర్శలా?

Bhavani
ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు....