కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళా సాంసృతిక సంస్థ కళా భూమి, బెంగళూరు వారు ప్రతి యేటా అందించే యుగాది పురస్కారాలుకు ఈ సంవత్సరం కూడా పలు రంగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేశారు....
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను...
కర్ణాటక నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెపై ఈ రోజు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల...