కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని...
దక్షిణ భారతం నుంచి బి జే పీ నీ ప్రజలు తరిమెస్తున్నరు అనడానికి ఇది నిదర్శనం. బి జె పి నీ తరమడానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని అనుకోవచ్చనీ, ప్రజల ఆకాంక్షలను అవసరాలను...
కర్ణాటకలో కాంగ్రెస్కు 130కి పైగా సీట్లు వస్తాయని రేవంత్రెడ్డి జోస్యం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికలపై మాట్లాడిన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 17...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో...
అక్టోబర్ 15న కర్ణాటక రాష్ట్రం లోని బళ్ళారిలో భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, చత్తీస్ ఘడ్...
మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనూ లౌడ్ స్పీకర్ వివాదం మొదలైంది. హిందూ మత సంస్థ శ్రీరామసేన సోమవారం ఉదయం 5 గంటల నుంచి హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లో వినిపించారు. హుబ్లీ, మైసూర్లోని హనుమాన్ మందిర్లో...
కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్తో సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మైనారిటీలను టార్గెట్ చేసేందుకే...
కర్ణాటక మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ సంచలనం రేపిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. దేశం నలుమూలల నుంచీ వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ఆయన తన వ్యాఖ్యలపై విచారం...
దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో...
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో కర్నాటక లో లాక్ డౌన్ ప్రకటించారు. మే 4వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా...