కర్ణాటక నుంచి సింగపూర్కు వెళ్లి అక్కడ పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వ రంగాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందిన కీర్తిదా మేకాని కన్నుమూశారు. ఇంట్లోనే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు...
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర...
నాసాకు చెందిన వ్యోమగామి, అంతరిక్ష యాత్రీకురాలు సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితం నుంచి అధికారికంగా పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు సంబంధించిన మూడు మిషన్లలో పాల్గొన్న...
డాలర్తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో భారీగా బలహీనపడింది. 61 పైసలు క్షీణించి డాలర్కు ₹91.58 స్థాయికి చేరి సరికొత్త ఆల్టైమ్ లోను నమోదు చేసింది. స్థిరమైన డాలర్ డిమాండ్తో పాటు...
కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే.....
భానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలకు అరసవల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూలైన్లలో భారంగా మారకుండా, ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక...
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రముఖ...
మేడారం సమీపంలోని జంపన్నవాగులోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. వాగులో నీరు ప్రవహించడంతో...
సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా ఉపనేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు గూగుల్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ ‘జెమినీ’తో రూ.270 కోట్ల విలువైన భారీ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం...