Category : హోమ్

పశ్చిమగోదావరిహోమ్

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, వివిధ...
ప్రత్యేకంహోమ్

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో ఇండియా లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ...
కృష్ణహోమ్

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News
యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు....
ముఖ్యంశాలుహోమ్

వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట ప్రశ్నలు

Satyam News
మాజీ సీఎం జగన్ రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది హత్యకు సూత్రధారులైన వారికి మింగుడుపడని విషయమే. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక...
జాతీయంహోమ్

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

Satyam News
తన కార్యాలయంలో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు చూపే వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, కర్ణాటక ప్రభుత్వం డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కె. రామచంద్రన్ రావును తక్షణమే సస్పెండ్...
ప్రత్యేకంహోమ్

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News
45 ఏళ్ల వయస్సులోనే నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నియమితులై చరిత్ర సృష్టించారు. దీంతో బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. జేపీ...
విశాఖపట్నంహోమ్

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా, విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ AI హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రభుత్వం జరిపిన...
అనంతపురంహోమ్

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News
ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ..!!ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులు చూశారు.. ఎలక్ట్రిక్‌ విమానాల గురించి విన్నారా.. లేకపోయిన పర్వాలేదు.. త్వరలో ఏపీలో విద్యుత్‌ విమానాలు చక్కర్లు కొట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటవుతోంది....
ముఖ్యంశాలుహోమ్

జగన్‌ ఎత్తులు చిత్తు…. వైసీపీలో గందరగోళం..!!

Satyam News
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏదీ కలిసి రావడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఎలాంటి ప్రభావం చూపించలేక పోతున్నాయి. జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజల్లో...
ప్రత్యేకంహోమ్

కాకినాడలో స్పేస్‌ స్టేషన్‌…. హోప్‌ ఐలాండ్‌ నుంచి రాకెట్లు..!!

Satyam News
స్పేస్‌ టెక్నాలజీలో ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్పేస్‌ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి సర్కారు.. తాజాగా రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కాకినాడలో...