24.7 C
Hyderabad
September 11, 2026

Category : హోమ్

సంపాదకీయంహోమ్

అలవోకగా జగన్ రెడ్డి అబద్ధాలు….

Satyam News
అల‌వోక‌గా అబ‌ద్దాలు చెప్పేమాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కనీసం అందుకు సిగ్గు కూడా పడటం లేదు. రాజకీయం కోసం ఆయ‌న చెప్పే అస‌త్యాలు చూస్తుంటే ఇలా కూడా చెబుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయకతప్పదు. ప‌ట్టాదారు...
ముఖ్యంశాలుహోమ్

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ అండ్ కో (Jacob & Co.) ఒక కొత్త వాచ్ ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జనవరి 21న...
ప్రత్యేకంహోమ్

జీవిత ఖైదీలు ఇక జీవిత భాగస్వాములు….

Satyam News
అది ఒక జైలు…. అందులో ఇద్దరు జీవిత ఖైదీలు… ఇద్దరూ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నవారే. అలాంటి వారి ఇద్దరి మధ్య అదీ కూడా జైలు గోడల మధ్య ప్రేమ పుట్టింది. దాంతో ఆ...
ప్రపంచంహోమ్

ఇరాన్ దిశగా అమెరికా నౌకాదళ ‘ఆర్మాడా’

Satyam News
ఇరాన్ వైపు అమెరికా ఒక భారీ నౌకాదళాన్ని (ఆర్మాడా) పంపుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఆ దళాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్‌లో నిరసనకారులను హతమార్చడం...
ప్రత్యేకంహోమ్

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News
సమాజాన్ని సరిదిద్దడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి మా విభాగం చొరవ తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన అన్ని జర్నలిస్టులు వైద్య విద్య శాఖ...
మహబూబ్ నగర్హోమ్

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News
జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్  సురభి అన్నారు. గురువారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) డైరీ, జిల్లా అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో జిల్లా...
ముఖ్యంశాలుహోమ్

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News
జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
ప్రత్యేకంహోమ్

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం మొత్తం 36కు పైగా...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....
ప్రత్యేకంహోమ్

ఈడీ 2.0: తొలి ఆతిథ్యం అందుకున్న మాజీ ఏ2!

Satyam News
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్‌లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా...