Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

Satyam News
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వన్యప్రాణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు అతని వద్ద నుంచి అరుదైన వన్యప్రాణాలను...
క్రీడలు హోమ్

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News
నేడు జరిగిన బీసీసీఐ 94వ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా...
ముఖ్యంశాలు హోమ్

ఆర్టీసీ సౌకర్యాల అభివృద్ధికి 108 కోట్ల మంజూరు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డిపో నిర్మాణం, బస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్, పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం రూ.108.02 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పనులు...
ప్రపంచం హోమ్

MYTA: మలేషియా లో బతుకమ్మ సంబరాలు

Satyam News
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఇండియన్ హై కమీషనర్, కౌలలంపూర్ బి.ఎన్. రెడ్డి హాజరయ్యారు. గత పన్నెండు సంవత్సరాలుగా మైటా...
జాతీయం హోమ్

తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి

Satyam News
తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందిన సంఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టును అర్థించింది. నటుడు-రాజకీయ...
ముఖ్యంశాలు హోమ్

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్‌తో పాటు...
ముఖ్యంశాలు హోమ్

నిష్పాక్షిక విశ్లేషణ: బీహార్ లో గెలుపు ఎవరిది?

Satyam News
బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం వర్చువల్ విధానంలో “ముఖ్యమంత్రి మహిళా రొజ్‌గార్ యోజన”ను ప్రారంభిస్తూ, 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో...
జాతీయం హోమ్

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

Satyam News
లడఖ్ లోని లేహ్‌ లోయలో బుధవారం చోటుచేసుకున్న విస్తృత ఘర్షణలలో నలుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. దాంతో గురువారం పోలీసులు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. కనీసం 50 మందిని...
జాతీయం హోమ్

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News
పెట్టుకున్న పేరు స్వామీజీ…. చేసే వృత్తి అతి పవిత్రమైన అధ్యాపక వృత్తి… చేసేవన్నీ తప్పుడు పనులు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ఘోరమిది. శ్రీ శారదా ఇన్స్టిట్యూట్...
ప్రపంచం హోమ్

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

Satyam News
టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. టెక్సాస్ స్టేట్ సెనేట్‌కు జీఓపి అభ్యర్థిగా...
error: Content is protected !!