February 10, 2026
ముఖ్యంశాలుహోమ్

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

#WildLife

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వన్యప్రాణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు అతని వద్ద నుంచి అరుదైన వన్యప్రాణాలను గుర్తించారు. ప్రయాణికుడి వద్ద నుంచి ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మరో 12 ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సంబంధిత ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.

Related posts

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

Satyam News

19న చెవి తెగిన మేకలెక్కన జైల్లో రోదనలు వుంటాయా!

Satyam News

మేనమామపై యుద్ధానికి వస్తున్న మేనల్లుడు

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

జగన్‌ ఎత్తులు చిత్తు…. వైసీపీలో గందరగోళం..!!

Satyam News

Leave a Comment