ఐదేళ్ల తర్వాత ఒకటో తేదీ జీతం ఇచ్చేందుకు చంద్రబాబు యత్నం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జులై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి...