Tag : #ChandrababuNaidu

కృష్ణహోమ్

ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల పై దృష్టి సారించాలి

Satyam News
మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు కొలుసు పార్థసారధి  మీడియాకు వివరించారు. అనంతరం...
కృష్ణహోమ్

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా మారితోనే స‌మాజ ప్ర‌గ‌తి

Satyam News
మ‌హిళ‌లు అంద‌రూ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు స‌మాజ ప్ర‌గ‌తిచ‌క్రం మారుతుంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
విశాఖపట్నంహోమ్

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కాబోతోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను...
గుంటూరుహోమ్

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 స్కీమ్‌ ద్వారా...
గుంటూరుహోమ్

CBN Target: 2036 ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి

Satyam News
2036లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించేందుకు భారత పోటీ పడుతున్న వేళ, ఆ అవకాశం వస్తే ఒలింపిక్స్‌ నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలోని ప్రతిపాదిత  స్పోర్ట్స్‌ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు....
కృష్ణహోమ్

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం సమీక్ష

Satyam News
నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. మానస సరోవర్‌ యాత్ర వెళ్లిన...
గుంటూరుహోమ్

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News
ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....
ప్రకాశంహోమ్

31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభోత్సవం

Satyam News
వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్...
ప్రత్యేకంహోమ్

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కు అందించిన సీఎం

Satyam News
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ప్రత్యేకంహోమ్

విజయవాడ-తాడేపల్లి మధ్య వందల కార్లు చక్కర్లు..పవన్‌,లోకేష్‌ షాక్!

Satyam News
అమరావతి చుట్టుపక్కల మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు మొదలైంది. నిన్నా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా విజయవాడ శివార్లతో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కీలక ప్రాంతాల్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు...