హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్పై శత్రుత్వ వైఖరి...
