తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక...
బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా త్రిశాల్ ఉపజిలాలో ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం, బోగర్ బజార్ కూడలిలో ఉన్న...
బంగ్లాదేశ్లో మరో హిందువును దారుణంగా హతమార్చారు. నర్సింగ్డీ నగరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల హిందూ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానిక మీడియా...
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్పై శత్రుత్వ వైఖరి...
వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్...