భారతి సిమెంట్స్ మోసం…. న్యాయం కోసం బాధితుల పోరు
నీతులు ఇతరులకు చెప్పడానికే ఉంటాయి. రూల్స్ బ్రేక్ చేయడానికే పెట్టారు.. అన్నట్లుంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని నల్లలింగాయపల్లి గ్రామస్తులు.. భారతి...
