బీచుపల్లి స్వామి కి ఘనంగా పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఉదయమే పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం,పంచామృతాభిషేకం ఆకు పూజ పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో పురందర కుమార్, అర్చకులు,వాల్మీకి...
